2009 జూన్ 14 నాడు జరిగిన e-తెలుగు కార్యవర్గంలోని సమావేశ విశేషాలు:
సమయం: ఆదివారం, మార్చి 8, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
ఫిబ్రవరి నెల e-తెలుగు సమావేశం 8వ తేదీ ఆదివారం యూసఫ్గుడా లోని కృష్ణకాంత్ పార్కులో జరిగింది.
సమావేశానికి వచ్చినవారు:
1. తుమ్మల శిరీష్ కుమార్
2. తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం
3. గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
4. నామాల నాగ మురళీధర్
5. భార్గవ రామ
6. దాట్ల శ్రీనివాసరాజు
7. కృపాల్ కశ్యప్
8. దూర్వాసుల పద్మనాభం
9. కత్తి మహేష్ కుమార్
10. యనమండ్ర సతీష్ కుమార్
11. వీవెన్
12. పప్పు అరుణ
13. అట్లూరి అనిల్
14. నందం నరేష్
15. సి.హెచ్. మనోహర్
16. శివ ప్రసాద్
ఈ సమావేశానికి వచ్చిన కొత్తవారు
మనోహర్ గారు. వీరు మ్యూజింగ్స్ బ్లాగరి.
సమయం చాలా తక్కువగా వుండటం వలన, కార్యక్రమం ఇంటిలో చేయడంతో స్థలాభావం వలన కేవలం అందుబాటులో వున్న e-తెలుగు సభ్యులను అప్పటికప్పుడు హడావిడిగా పిలవడం జరిగింది.
జనవరి నెల సమావేశము రెండవ ఆదివారమైన 11వ తేదీన జరిగింది. గత నెలగా e-తెలుగు సంఘం చేసిన కార్యక్రమాల వలన ఈ సమావేశానికి కొత్తవారు వచ్చారు. వీరు - మంచిపుస్తకం ముద్రణా సంస్థ నిర్వాహకులు కొసరాజు సురేశ్ గారు, భాగ్యలక్ష్మి గారు, లండనులో ఉంటున్న తెలుగు బ్లాగరి నాగమురళి గారు, విశ్రాంత ఉద్యోగి నాగేశ్వరరావు గారు, గిరి ప్రసాద్, శాంతి కుమార్ గారు.
1. ఎస్. శాంతి కుమార్
2. శ్రీనివాస కుమార్ (జీవితంలో కొత్త కోణం)
3. కత్తి మహేష్ కుమార్
4. వెంకట రమణ
5. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం)
6. కొసరాజు సురేష్ (మంచి పుస్తకం)
7. దూర్వాసుల పద్మనాభం
8. తుమ్మల శిరీష్ కుమార్
అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే పనిలో భాగంగా e-తెలుగు కొన్ని ప్రచార సామాగ్రిని తయారుచేస్తూ ఉంటుంది. ఈ సామాగ్రిని ఇక్కడ చూడవచ్చు
వివిధ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో e-తెలుగు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయా ప్రదేశాల నుండి కార్యకర్తలు కావాలి. ఈ కార్యకర్తలు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రజలకు సమాచారం అందించే కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలు కింది వర్గాల ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తూ ఉంటాము.
విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలలో నాలుగో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పుస్తకప్రియులు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడం దాని లక్ష్యం. 2009 జనవరి 4 న జరిగిన పాదయాత్రలో ‘e-తెలుగు’ కూడా పాల్గొంది. ఆ రోజున ప్రదర్శనలోని ప్రతిభావేదికపై ప్రదర్శన కూడా ఇచ్చింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హై.లో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు చేసిన ప్రచార కార్యక్రమానికి సందర్శకుల స్పందనను గమనిస్తే మన ప్రయత్నం సఫలమైనట్టేననిపిస్తోంది. కంప్యూటర్లో తెలుగు చదవొచ్చు, రాయొచ్చూ నని కొత్తగా తెలుసుకొన్నవారు కొందరైతే ఇప్పటికే ఏదో ఒక రకంగా తెలుగును వాడుతూ, అందులో ఎదురౌతున్న ఇబ్బందులకు సంబంధించి సహాయం పొందినవారు కొందరు. రోమను లిపిలో టైపు చేస్తే, తెలుగులోకి లిప్యంతరీకరణ జరిగిపోతుందని తెలుసుకున్నవారు మరి కొందరు. ఇంతమందికి ఎంతో కొంత కొత్త సమాచారాన్ని చెప్పామన్న తృప్తి మనకు కలిగింది. ఈ కార్యక్రమ నివేదికను చూడండి.
ఇటీవలి వ్యాఖ్యలు
3 వారాలు 5 రోజులు క్రితం
3 వారాలు 5 రోజులు క్రితం
6 వారాలు 3 రోజులు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
9 వారాలు 2 రోజులు క్రితం
9 వారాలు 2 రోజులు క్రితం
10 వారాలు 3 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
11 వారాలు 3 రోజులు క్రితం